ఐపీఎల్ 2025లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఫైనల్ ఈరోజు ఆడుతున్నాయి.
Photo: Google
మొత్తం ఐపీఎల్ హిస్టరీలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ అత్యంత ఖరీదైన ఆటగాడు.
Photo: Google
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.27 కోట్లకు పంత్ను కొనుగోలు చేసింది.
Photo: Google
మొత్తం 13 ఇన్నింగ్స్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు.
Photo: Google
ఒక అర్థ సెంచరీ, సెంచరీ మాత్రమే ఈ 13 ఇన్నింగ్స్లో చేశాడు.
Photo: Google
ఒక్కో పరుగుకు ఇన్ని లక్షలు చెప్పున పంత్ పరుగులు చేశాడు.
Photo: Google
రూ.27 కోట్లకు మొత్తం 269 పరుగులు చేశాడు.
Photo: Google
అంటే ఒక్కో పరుగుకి దాదాపుగా రూ.10.03 లక్షలు అన్నమాట.
Photo: Google
అత్యంత ఖరీదైన ఆటగాడిగా అయితే ఈ సీజన్లో ప్రదర్శన చేయలేదనే చెప్పాలి.
Photo: Google
FIND OUT MORE