ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో భారత్‌కు హెడింగ్లీలో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.

ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు ఒక మ్యా్చ్‌లో అదరగొడితే.. మరో మ్యాచ్‌లో నిరాశ పెడుతున్నారు.

Photo: Google

ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్‌లో కొందరు ఓపెనర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు.

Photo: Google

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ మొహాలిలో అరంగేట్రంలో 187 పరుగులు చేశాడు.

Photo: Google

వెస్టిండీస్‌పై ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి మ్యాచ్‌లో 177 పరుగులు చేశాడు.

Photo: Google

భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ వెస్టిండీస్‌పై 171 పరుగులు చేశాడు.

Photo: Google

గుండప్ప విశ్వనాథ్ ఆస్ట్రేలియాతో జరిగిన తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 137 పరుగులు చేశాడు.

Photo: Google

పృధ్వీషా వెస్టిండీస్‌పై 134 పరుగులతో ఓపెనర్‌గా పరుగులు చేశాడు.

Photo: Google