Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Education News »
  • Cbse From Now On Twice A Year

CBSE: ఇకపై ఏడాదికి రెండుసార్లు సీబీఎస్‌ఈ పరీక్షలు.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే?

CBSE: ఇకపై ఏడాదికి రెండుసార్లు సీబీఎస్‌ఈ పరీక్షలు.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే?
  • Edited By: NARESH ENNAM,
  • Updated on February 21, 2025 / 12:59 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

CBSE: పదో తరగతి విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది అనగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారికంగా ప్రకటించలేదు. సాధారణ స్టేట్ సిలబస్‌తో పోలిస్తే.. సీబీఎస్‌ఈ సిలబస్ చాలా కష్టంగా ఉంటుంది. దీంతో విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పరీక్షల విషయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా మంచి మార్కులు సాధించేందుకు ఈ విధానాన్ని తీసుకురావాలని సీబీఎస్‌ఈ ప్లాన్ చేస్తోంది. దీని వల్ల విద్యార్థులు కూడా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉంటారు.

ఇదిలా ఉండగా సీబీఎస్ఈ సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని గతేడాది భావించారు. అయితే ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే ఈ నిర్ణయంపై ముసాయిదా కమిటీ కూడా వేశారు. ఫిబ్రవరి 24 నుంచి ఎవరైనా కూడా ఈ విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వచ్చని తెలిపింది. ఇదే కనుక జరిగితే విద్యార్థులకు కాస్త ఒత్తిడి తగ్గుతుందని చెప్పవచ్చు. అయితే సీబీఎస్ఈ పరీక్షలకు డబుల్ బోర్డు విధానం అమలు అయితే మాత్రం.. ఫిబ్రవరి, మే నెలల్లో రెండు సార్లు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు ఏదో ఒక పరీక్ష లేదా రెండింటికీ కూడా హాజరు కావచ్చు. ఈ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మార్కులు డిసైడ్ చేస్తారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 10వ తేదీ వరకు జరుగుతాయి. అయితే సీబీఎస్‌ఈ ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. సీబీఎస్‌ఈ పరీక్షలు అంటే విద్యార్థులు చాలా ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఈ పరీక్షలు చాలా కష్టంగా ఉంటాయి. ఎంత కష్టపడి చదివినా ఎక్కువ స్కోరింగ్ చేయడం చాలా కష్టం. కాబట్టి చాలా మంది విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి గురి అవుతుంటారు. ఈ కారణం వల్లనే సీబీఎస్‌ఈ ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.

Tag

  • Board Exams
  • Double Board Exams
Related News
  • Board Exams : టెన్త్, ఇంటర్, డిగ్రీ వారికి బోర్డ్ ఎగ్జామ్స్.. తల్లిదండ్రులు ఇలా వారికి హెల్ప్ చేయండి

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us