Fish Venkat Daughter: రామ్ చరణ్ సాయంపై ఫిష్ వెంకట్ కూతురు సంచలన కామెంట్స్
Fish Venkat Daughter ఫిష్ వెంకట్ కూతురు సినీ పరిశ్రమ నుంచి విశ్వక్ సెన్, కృష్ణ మానినేని సాయం చేశారని స్రవంతి తెలిపింది. తన తండి చనిపోయాక గబ్బర్ సింగ్ టీమ్ తప్ప మరెవరూ తమను పరామర్శించేందుకు రాలేదని వెల్లడించింది.

Fish Venkat Daughter: టాలీవుడ్ నటుడు ఫిస్ వెంకట్ కిడ్నీ వ్యాధితో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఫిష్ వెంకట్ కూతురు మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి చికిత్స కోసం సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సాయం అందలేదని తెలిపింది. రామ్ చరణ్ సాయం చేశాడన్న పుకార్లతో ఇంకెవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదని తెలిపింది. ఫిష్ వెంకట్ ను రామ్ చరణ్ ఆసుపత్రిలో చేర్చారని, ఆర్థికసాయం చేశాడంటై తప్పుడు ప్రచారం జరిగిందని, దీంతో ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదని తెలిపింది.
సినీ పరిశ్రమ నుంచి విశ్వక్ సెన్, కృష్ణ మానినేని సాయం చేశారని స్రవంతి తెలిపింది. తన తండి చనిపోయాక గబ్బర్ సింగ్ టీమ్ తప్ప మరెవరూ తమను పరామర్శించేందుకు రాలేదని వెల్లడించింది. మా నాన్న చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమలో పనిచేశారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిన సమయంలో ఎవరూ ముందుకురాలేదు. కిడ్నీ మార్పిడి కోసం దాదాపు 50 లక్షలు రూపాయలు అవసరమని , ఈ భారీ ఖర్చును భరించే స్థోమత తమ కుటుంబానికి లేదని తెలిపారు.
-
The Paradise Interesting Update: ది ప్యారడైజ్ గురించి ఆసక్తికర అప్డెట్
-
Rajasaab Run Time: రాజాసాబ్ రన్ టైమ్ ఎంతంటే
-
Samantha Finger Ring: సమంత వేలికి కనిపించిన స్పెషల్ రింగ్.. సోషల్ మీడియాలో వైరల్
-
Kingdom Movie Collection: కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
-
Abbas Re Entry: పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న అబ్బాస్
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని