Eng Vs Ind 4th Test: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్
Eng Vs Ind 4th Test మరోవైపు గాయాల పాలైన ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్ లు మాంచెస్టర్ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. ఇప్పుడు నితీశ్ రెడ్డి కూడా గాయం బారిన పడడంతో టీమిండియాలో ఆందోళన పెంచుతోంది.

Eng Vs Ind 4th Test: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. జిమ్ లో కసరత్తులు చేస్తుంగా నితీశ్ మోకాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. మొదటి టెస్టుకు దూరమైన నితీశ్ రెడ్డి , శార్దుల్ స్థానంలో రెండో టెస్టులో జట్టులోకి వచ్చాడు. మూడో టెస్టులో మంచి ప్రదర్శన చేశాడు.
మరోవైపు గాయాల పాలైన ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్ లు మాంచెస్టర్ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. ఇప్పుడు నితీశ్ రెడ్డి కూడా గాయం బారిన పడడంతో టీమిండియాలో ఆందోళన పెంచుతోంది. అర్ష్ దీప్ స్థానంలో దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టిన అన్షుల్ కాంబోజ్ జట్టులోకి వచ్చాడు. అయితే ఆకాశ్, అర్ష్ దీప్ ఆడకుంటే బుమ్రా కచ్చితంగా ఆడాల్సిందే.
Related News
-
Narayan Jagadeesan: పంత్ స్థానంలో తమిళనాడు కీపర్ జగదీశన్
-
Sai Sudarshan: పంత్ గాయంపై సాయి సుదర్శన్ ఏమన్నాడంటే
-
Rishabh Pant Injury: పంత్ పై రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Joe Root : లార్డ్స్లో రాహుల్ ద్రావిడ్ను దాటేసిన జో రూట్.. సెంచరీతో సరికొత్త రికార్డు
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో