Rishabh Pant: దేశం కోసం గెలవండి.. రిషబ్ పంత్ ఆసక్తికర ట్వీట్
Rishabh Pant నా దేశం తరఫున ఆడడాన్ని నేను ఎప్పుడు గర్వంగానే భావిస్తా అని పంత్ పేర్కొన్నాడు. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ డ్రా అయిన సంగతి తెలిసిందే.

Rishabh Pant: చివరి చెస్టుకు దూరమైన రిషబ్ పంత్ ఇండియా టీం కు సందేశం ఇచ్చాడు. చివరి టెస్టులో గెలిచి దేశంకు కానుకగా ఇద్దామని ట్వీట్ చేశారు. గయ్స్ మనం తప్పకుండా చివరి టెస్టులో విజయం సాధించాలి. దేశం కోసం చేద్దాం. వ్యక్తిగత లక్ష్యం గురించి ఆలోచించకుండా జట్టును గెలిపించేందుకు ఏం చేయాలనేది అది చెద్దాం అన్నాడు. దేశం కోసం అడేటప్పుడు ఏ సమయంలో అయినా ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తారు. ఆ భావోద్వేగాలను చెప్పడం కష్టం.
నా దేశం తరఫున ఆడడాన్ని నేను ఎప్పుడు గర్వంగానే భావిస్తా అని పంత్ పేర్కొన్నాడు. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ డ్రా అయిన సంగతి తెలిసిందే. చివరి వరకు రవీంద్ర జడేజా అలాగే వాషింగ్టన్ సుందర్ ఇద్దరు అద్భుతంగా పోరాటం చేయడంలో మ్యాచ్ డ్రా అయ్యింది. అయితే పంత్ కు నాలుగో టెస్ట్ మ్యాచ్ లో గాయమైన సంగతి తెలిసిందే.
Related News
-
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. ఏం జరగనుంది
-
Eng Vs Ind 4th Test: పంత్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తాడా…
-
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ పై ఫ్యాన్స్ ఫైర్
-
Rishabh Pant Injury: పంత్ పై రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం