Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఎర్రబెల్లి వార్నింగ్
Errabelli Dayakar Rao దేవాదుల నీటి విడుదలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాటర్ వార్ కొనసాగుతుంది.

Errabelli Dayakar Rao: రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ రైతుల పక్షనా పోరాడుతోందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకి మేలు చేసిందని ఎర్రబెల్లి అన్నారు. దేవాదుల నీటి విడుదలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాటర్ వార్ కొనసాగుతుంది. నాలుగు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయాలని లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తానని ఎర్రబెల్లి హెచ్చరించారు.
దేవాదుల నుంచి నీటిని విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పాలకుర్తి మండలం మాదారపురం నుంచి ఇవాళ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. దేవాదుల నీటి విడుదలపై ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య దేవాదుల నీటి పంచాయతీ రగులుతోంది. అయితే నీటిని విడుదల చేయాలని అధికారులను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆదేశించారు.
-
KTR: లోకేష్ ను కలిస్తే తప్పేంటి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
-
CM Revanth Reddy Plane: సీఎం రేవంత్ రెడ్డి… సామాన్యుడిగా ప్రయాణించి అందరి మనసులు గెలుచుకున్న నేత
-
CM Revanth Reddy health Tips: బట్టలు ఉతుక్కోండి.. జొన్న రొట్టె తినండి.. సీఎం ఆరోగ్య సూత్రాలు!
-
Kaleshwaram Commission shocks Revanth Govt: రేవంత్ సర్కార్కు కాళేశ్వరం కమిషన్ షాక్.. కేసీఆర్ విచారణ తర్వాత కొత్త మలుపు
-
Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. వీడియో వైరల్