Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
Telugu States CMs Meet ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరు రాష్ట్రాల సీఎస్ లు హాజరయ్యారు.

Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్యనున్న జల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో శ్రమశక్తి భవన్లో సమావేశమయ్యారు. ఏపీ ప్రతిపాదించిన పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన 10 అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నట్లు సమాచారం.
ఈ భేటీకి ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరు రాష్ట్రాల సీఎస్ లు హాజరయ్యారు. ఈ భేటీలో లేవనెత్తాల్సిన అంశాలు, సాంకేతికంగా ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు. సీఎంలు తమ అధికారిక నివాసాల్లో సుమారు గంటన్నరపాటు సీఎస్ లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారుతో సమీక్షించారు.
Related News
-
CM Revanth Reddy Plane: సీఎం రేవంత్ రెడ్డి… సామాన్యుడిగా ప్రయాణించి అందరి మనసులు గెలుచుకున్న నేత
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Viral News: రూ.84 లక్షల లగ్జరీ కారు.. కేవలం రూ. 2.5 లక్షలు మాత్రమే.. ఎక్కడో తెలిస్తే మీరు కొనేస్తారు
-
Kedarnath: తక్కువ బడ్జెట్లో కేదార్నాథ్ వెళ్లడం ఎలా? అయితే ఈ ఆర్టికల్పై ఓ లుక్కేయండి
-
CM Revanth Reddy health Tips: బట్టలు ఉతుక్కోండి.. జొన్న రొట్టె తినండి.. సీఎం ఆరోగ్య సూత్రాలు!
-
Kaleshwaram Commission shocks Revanth Govt: రేవంత్ సర్కార్కు కాళేశ్వరం కమిషన్ షాక్.. కేసీఆర్ విచారణ తర్వాత కొత్త మలుపు