Cook With Air Fryer: ఎయిర్ ఫ్రైయర్తో వంట చేశారా.. మీరు ప్రమాదంలో పడినట్లే
ప్రస్తుతం రోజుల్లో వంట చేయలేక కొందరు ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతున్నారు. వీటిని వాడటం వల్ల సమయం ఆదా అవుతుందని భావిస్తారు.

Cook With Air Fryer: ప్రస్తుతం రోజుల్లో వంట చేయలేక కొందరు ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతున్నారు. వీటిని వాడటం వల్ల సమయం ఆదా అవుతుందని భావిస్తారు. అయితే బిజీగా ఉన్నప్పుడు వీటిలో వండటం వల్ల సమయం అయితే ఆదా అవుతుంది. కానీ ఇలాంటి వాటిలో వండటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది ఎయిర్ ఫ్రైయర్లును వాడుతున్నారు. అంటే వీటిలో డీప్ ఫ్రైయింగ్ చేయడం వల్ల ఫుడ్ బాగుంటుంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఆయిల్ కూడా పెద్దగా కాదు. ఆయిల్ ఫుడ్ ఇలా అయినా కూడా తక్కువగా తినవచ్చని చాలా మంది ఎక్కువగా ఈ ఎయిర్ ఫ్రైయర్లును వాడుతారు. వీటిలో ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో వండిన ఫుడ్ తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు ఎందుకు చేయరో మీకు తెలుసా?
పోషకాహార లోపం
ఎయిర్ ఫ్రైయర్లులో ఆయిల్ తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో వంట చేయడం వల్ల పోషకాలు అన్ని కూడా పోతాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కరిగిపోతాయి. దీనివల్ల పోషకాహార లోపం కూడా ఏర్పడుతుంది. ఇందులో వండిన వంట మీరు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు.
అక్రిలమైడ్ ఏర్పడటం
అక్రిలమైడ్ అనేది ఒక రసాయన సమ్మేళనం. ఇది పిండి పదార్ధాలను అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు ఏర్పడుతుంది. జంతువులపై జరిపిన అధ్యయనాలలో ఈ సమ్మేళనం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది. బంగాళా దుంపలు వంటి కొన్ని ఆహార పదార్థాలను ఇందులో వేయించడం వల్ల అక్రిలమైడ్ ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: మెగా 157లో నయనతార తీసుకునే రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా!
రుచిలో మార్పు
సాధారణ వంటతో పోలిస్తే ఎయిర్ ఫ్రైయర్లో వండిన వంటలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. తిన్న వెంటనే అంత టేస్ట్ అనిపించదు. దీనికి తోడు వీటిలోని పోషకాలు అన్ని కూడా తొలగిపోవడం వల్ల నోటిలోకి మీరు వేసుకున్న వెంటనే ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ఇందులో వండిన వంటలు తినడం కంటే సాధారణంగా వండిన వాటిలో తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
దీర్ఘకాలిక సమస్యలు
కరెంట్తో వండిన వంట వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె పోటు, క్యాన్సర్, కిడ్నీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాస్త ఆలస్యం అయినా కూడా కరెంట్ లేకుండా గ్యాస్ వంటి వాటి మీద వండిన ఫుడ్ తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Weight Loss: వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం ఎలా?
-
How Many Times Eat a Day: మూడు సార్లు కాదు.. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యమంటే?
-
Bangladesh : సామాన్యుడికి షాక్.. అక్కడ చికెన్ కంటే గుడ్డు ధర ఎక్కువ
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఈ పనులు చేస్తే అదృష్టమే
-
Ugadi: కొత్త ఏడాదికి వేటిని దానం చేస్తే మంచిదంటే?
-
Bald Head: చిన్న వయస్సులోనే వేధిస్తున్న బట్టతల.. దీనికి గల కారణం ఏంటి?