IPL: అభిషేక్, దిగ్వేష్ సింగ్ మధ్య లొల్లి.. అందరు చూస్తుండగా మైదానంలోనే!
ఐపీఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోయింది. లక్నో కి ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనది. ఈ క్రమంలో ఎంతో కసితో ఆడాలనుకుంది బరి లోకి దిగిన లక్నో జట్టు బాగానే ఉన్నా ఓడిపోయింది. లక్నో జట్టు మ్యాచ్ కలవాలని ఎంతగానో ప్రయత్నించింది. కా

IPL: ఐపీఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోయింది. లక్నో కి ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనది. ఈ క్రమంలో ఎంతో కసితో ఆడాలనుకుంది బరి లోకి దిగిన లక్నో జట్టు బాగానే ఉన్నా ఓడిపోయింది. లక్నో జట్టు మ్యాచ్ కలవాలని ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఓడిపోయింది. దీంతో లక్నో ప్లే ఆఫ్ ఆశలు గాల్లో కలిసిపోయాయి. లక్నో ఈ మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆప్స్ కి చేరుతుంది. సన్రైజర్స్ జుట్టు ఇప్పటికే ప్లే రేస్ నుంచి తప్పుకుంది. అయితే బౌలింగ్లో కూడా సన్రైజర్స్ వికెట్లు పడగొట్టాలని లక్నో ప్రయత్నించింది. కానీ సన్రైజర్స్ బ్యాటర్లను ఆపలేకపోయింది. ఈ సమయంలో లక్నో బౌలర్లు సహనం కోల్పోయారు. ఇదే సమయంలో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అప్పుడు దిగ్వేష్ సింగ్ తన సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్లిపో అన్నట్టుగా సైగ చేశాడు. దీంతో మైదానంలో కాస్త గొడవ వాతావరణం మొదలైంది. దిగ్వేష్ సెలబ్రేషన్స్కి అభిషేక్ శర్మ మండిపడ్డాడు. వెళ్లిపో అంటూ విసురుగా దిగ్వేష్ అనడంతో అభిషేక్ శర్మకి కోపం వచ్చింది. దాంతో దిగ్వేష్పై గొడవకు దిగాడు. అంపైర్లు, కెప్టెన్ పంత్ వచ్చి కాస్త సర్ది చెప్పడంతో గొడవ ఆగింది.
Read Also: గర్భిణులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ వస్తువులన్నీ ఇకపై ఫ్రీ
మొదట గొడవను ఆపడానికి ప్రయత్నించిన దిగ్వేష్, అభిషేక్ శర్మ ఇద్దరూ కూడా ఆగలేదు. ఎవరికి ఎవరు తగ్గకుండా మాటలు మాట్లాడారు. మళ్లీ దిగ్వేష్, అభిషేక్ తిరిగి వచ్చి కూడా మాటలు మాట్లాడుకున్నారు. చివరికి ఎంపైర్ రావడంతో గొడవ సర్దు మణిగింది. డగౌట్లో కూర్చున్న తర్వాత కూడా అభిషేక్ శర్మ తీవ్ర అసహనంతో ఉన్నాడు. ఈ విషయమై ఫోర్త్ అంపైర్తో కూడా డిస్కషన్ చేశాడు. మ్యాచ్ తర్వాత ఐపీఎల్ మాజీ ఛైర్మన్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మైదానంలోకి రావడంతో ఈ వివాదం ఆగింది. అభిషేక్, దిగ్వేష్తో మాట్లాడి గొడవను సద్దుమణిగేలా చేశాడు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని, ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని నవ్వుతూ మాట్లాడుకున్నారు.
Read Also: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అంటూ హీరో విషెస్
ఇదిలా ఉండగా హైదరాబాద్ జట్టు మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగానే ఆడింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ 65, ఎయిడెన్ మర్కరమ్ 61 పరుగులతో తొలి వికెట్కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారీ స్కోర్ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. హైదరాబాద్ 206 పరుగులు 18.2 ఓవర్ల లోనే పూర్తి చేసి విజయం సాధించింది.
-
Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డులు అయ్యర్ సొంతం
-
IPL: ఐపీఎల్లో మీనాక్షికి ఇష్టమైన జట్టు ఇదే
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఐపీఎల్కి ఆటంకమా!
-
Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
-
Vignesh Putur: చెన్నైకి చెమటలు పట్టించిన పుతుర్.. ఇంతకీ ఎవరు?
-
IPL: ఐపీఎల్లో చీర్లీడర్లు ఒక్కో మ్యాచ్కు ఎంత సంపాదిస్తారంటే?