Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Crime News »
  • Mahanandi Temple Two Persons Are Passed Away

Maha nandi: ప్రముఖ శివ క్షేత్రం మహానందిలో విషాదం.. ఇద్దరు మృతి

Maha nandi: ప్రముఖ శివ క్షేత్రం మహానందిలో విషాదం.. ఇద్దరు మృతి
  • Edited By: kusuma,
  • Updated on March 19, 2025 / 09:02 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Mahanandi:

ప్రముఖ శివ క్షేత్రమైన మహా నంది గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇద్దరు వసతి గృహ పనులు చేస్తుండగా ఇద్దరు కూలీలు మృతి చెందారు. మహా నందిలో 25 ఏళ్ల క్రితం వసతి గదులు నిర్మించారు. వీటి బాగా పాత బడిపోవడంతో వీటి స్థానంలో కొత్త వాటిని నిర్మించారు. ఈ క్రమంలో పాత వాటిని కూల్చేసే క్రమంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. కందికాయపల్లెకు చెందిన రాముడు(65), వెంకటేశ్వర్లు(50) మృతి చెందారు. ఆలయంలో అభివృద్ధిలో భాగంగా రూ.10 కోట్లతో నూతన వసతి గృహం నిర్మించారు. దీనికోసం పాత వసతి గృహాలను కూల్చి వేయడానికి రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ అనుమతితో రూ.4.20 లక్షలకు టెండర్‌ ప్రక్రియ వేశారు.

Vantalakka Daughter: వంటలక్క కూతురిని చూశారా.. ఎంత అందంగా ఉందో.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..

ఇందులో భాగంగా కూల్చివేత పనులను కర్నూలుకు చెందిన కాంట్రాక్టర్‌ నారాయణరెడ్డి తీసకున్నారు. ఈ క్రమంలో గత పది రోజుల నుంచి కాంట్రాక్టర్ కూల్చివేతలు ప్రారంభించారు. ఈ క్రమంలో నంద్యాల నుంచి కూలీలు వస్తున్నారు. అయితే మంగళవారం సాయంత్రం ఎక్స్‌కవేటర్‌తో పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పై కొప్పు నుంచి పెద్ద శబ్దంతో శిధిలాలు కింద పడ్డాయి. దీంతో ఇద్దరు కూలీలు రాముడు, వెంకటేశ్వర్లు మృతి చెందారు. ఒక్కసారిగా ఎక్స్‌కవేటర్ కూలిపోవడంతో రాముడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఇక వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ వెంకటేశ్వర్లు మృతి చెందాడు. వీరు చనిపోవడంతో కుటుంభాలు రోధిస్తున్నారు. రాముడికి ఇద్దరు ఆడపిల్లలు, వెంకటేశ్వరుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వెంకటేశ్వరుని భార్య ఇటీవల మృతి చెందింది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా స్పందించారు. మృతులను తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతులు కుటుంబాలను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని తెలిపారు.

Tag

  • Hosptial
  • Mahanandi
  • Temple
  • Two members
Related News
  • Temple Prasadam: వామ్మో.. ప్రసాదం ఎడమ చేతితో తీసుకోవడం ఇంత పాపమా!

  • Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఎలా పూజిస్తే.. సమస్యలు తొలగిపోతాయంటే?

  • Lord shiva: సోమవారం ఈ మంత్రం జపిస్తే కష్టాలన్నీ మాయం

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us