Amit Shah: ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో రెండో రోజు చర్చ.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Amit Shah ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను బద్రతా బలగాలు మట్టుబెట్టాయని తెలిపారు. ఈనెల 22న సెన్సార్ల ద్వారా ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించారు.

Amit Shah: ఆపరేషన్ సింధూర్ పైల లోక్ సభలో రెండో రోజు చర్చ జరిగింది. ఈ చర్చలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆపరేషన్ సింధూర్ పై విపక్షాలు సంతోషం వ్యక్తం చేస్తాయనుకుంటే .. సందేహాలు వ్యక్తం చేస్తున్నాయంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. లోక్ సభలో రెండో రోజు జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్ షా మాట్లాడారు.
ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను బద్రతా బలగాలు మట్టుబెట్టాయని తెలిపారు. ఈనెల 22న సెన్సార్ల ద్వారా ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించారు. బైసరస్, లిడ్వస్ లో ఒకే రకమైన ఆయుధాలను ఉగ్రవాదులు వాడినట్లు భద్రతా దళాలు గుర్తించినట్లు అమిషా తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్ర శిబిరాలను మట్టిలో కలిసేసి ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపారు. ఉగ్రదాడి జరిగిన రోజునే జమ్ము భద్రతపై సమీక్షించానని తెలిపారు.
Related News
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో చర్చ.. రాజ్ నాథ్ ఏమన్నాడంటే
-
CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్ ఆన్ లోనే ఉంది.. సీడీఎస్ సంచలన ప్రకటన
-
Lok Sabha Monsoon Session: పార్లమెంట్ సమావేశాలు.. మూడో రోజూ అదే తీరు
-
IPL 2025: ఆర్సీబీ విజయానికి కలిసొచ్చిన ఆపరేషన్ సింధూర్
-
Jyoti Malhotra : ప్రియుడితో వేషాలు.. పాకిస్తాన్ కు భారత రహస్యాలు..యూట్యూబర్ అరెస్ట్
-
Boycott Turkey Apples : భారత్ దెబ్బకు కుళ్లిపోయిన రూ.800కోట్ల విలువైన టర్కీ యాపిల్స్