-
Tatkal Ticket Bookings Aadhaar: ఆధార్ లేకుంటే తత్కాల్ టికెట్ బుకింగ్స్ బంద్
Tatkal Ticket Bookings Aadhaar తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. ఈ కొత్త రూల్ జూలై 15 నుంచి అమలులోకి వచ్చింది.
-
Telangana Villages Merged Maharashtra: మహారాష్ట్రలో విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు
Telangana Villages Merged Maharashtra మహారాష్ట్రలో విలీనం కావాలని కోరుకుంటున్నారు. పరిపాలనా సేవలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి మౌలిక వసతుల కోసం వారు ఇబ్బందులు పడుతున్నారు.
-
Nimisha Priya Case: బ్లడ్ మనీకి అంగీకరించం… నిమిష ప్రియా కేసులో ట్విస్ట్
Nimisha Priya Case నిమిషకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించబోమని తెలిపాడు. 2008లో కేరళ నుంచి యెమెన్ కు వెళ్లింది నిమిషా ప్రియా.
-
Subhanshu Shukla Returns To Earth: భూమికి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లా.. వైరల్ వీడియో
Subhanshu Shukla Returns To Earth కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో నలుగురు వ్యోమగాములతో కూడిన వ్యోమనౌక దిగింది. జూన్ 25న అంతరిక్షంలోకి వెళ్లిన శుభాంశు టీం అక్కడ పలు కీలక పరిశోదనలు చేసింది.
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
Fake Wedding trend: పెళ్లికి రావాలని ఆహ్వానాలు వస్తున్నాయి.. భోజనాలు, హల్దీ, ఫొటో షూటింగ్ ఇలా అన్ని ఉన్నాయి. కానీ ఒకటే లోటు.. వరుడు, వధువు ఉండరు. ఇదేందయ్యా ఆట అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే. ఈ పెళ్లిలో అన్ని ఉంటాయి. కానీ వరుడు, వధువు అసలు ఉండరు. ప్రస్తుతం ఈ ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రోజుకొక ట్రెండ్ వస్తోంది. ఎక్కడ లేని ట్రెండ్లు అన్ని కూడా ఈ మధ్య […]
-
Language: దేశంలో ఈ ఏడాది ఏ భాష ఎక్కువ మంది మాట్లాడారంటే?
Language: దేశంలో ఎన్నో భాషలు మాట్లాడే వారు ఉన్నారు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి కొన్ని భాషలు మాట్లాడుతుంటారు. అయితే దేశంలో ఎక్కడికి వెళ్లినా కూడా ఎక్కువ మంది హిందీ భాషను మాట్లాడుతారు. ఈ ఏడాది దేశంలో దాదాపుగా 540 మిలియన్ల మంది హిందీ మాట్లాడారని తెలుస్తోంది. అయితే ఇదే దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషగా కూడా ఇదే నిలిచింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ భాష బాగా ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే హిందీ తర్వాత బెంగాలీ భాష […]
-
Viral : తప్పతాగి స్పూన్ మింగేశాడు.. తెలియకుండానే ఆర్నెళ్లు గడిపిన ఘనుడు
Viral : ఒక్కోసారి తాగిన మైకంలో మనుషులు ఏం చేస్తారో వారికే తెలియదు.. మత్తు దిగితే కానీ అర్థం కాదు అప్పుడు ఎంత పెద్ద తప్పు చేశామో అని.. ఇది అలాంటిదే. ఒక చైనా మనిషి తాగి ఏకంగా ఒక స్పూన్ను మింగేశాడు. అంతేనా, అది నిజం కాదని.. కేవలం ఒక కల అని 6 నెలలు అదే మైకంలో ఉన్నాడు. తీరా డాక్టర్ల దగ్గరికి వెళ్తే గానీ అసలు విషయం తెలిసి షాక్ అయ్యాడు. ఈ […]
-
Karakoram Highway : ప్రపంచంలోనే ఎత్తైన రహదారి.. ప్రకృతి అందాలకు, సాహస యాత్రకు అడ్డా.. ఎక్కడ ఉందంటే ?
Karakoram Highway : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంతర్జాతీయ రహదారిగా పేరుగాంచిన కరాకోరం హైవే పాకిస్తాన్, చైనాలను కలుపుతుంది. దీనిని ఫ్రెండ్షిప్ హైవే అని కూడా పిలుస్తారు. సుమారు 1,300 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన ఈ అద్భుతమైన రహదారి, హిందూకుష్, కరాకోరం, హిమాలయ పర్వత శ్రేణుల మధ్య సాగుతుంది. ఈ రహదారి కేవలం ప్రయాణ మార్గం మాత్రమే కాదు.. ప్రకృతి అందాలకు, సాహసాన్ని, చరిత్రను, సంస్కృతిని తెలుసుకోవాలనుకునే వాళ్లకు ఓ మంచి అనుభూతిని అందిస్తుంది. కరాకోరం హైవే […]
-
Viral News: రూ.84 లక్షల లగ్జరీ కారు.. కేవలం రూ. 2.5 లక్షలు మాత్రమే.. ఎక్కడో తెలిస్తే మీరు కొనేస్తారు
Viral News: మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న లగ్జరీ కారు కొనాలని చాలా మంది అనుకుంటారు. నిజానికి మధ్య తరగతి వారి కల కారు. లగ్జరీ కారు కొనలేక కొందరు సాధారణ కార్లు కొంటారు. లేకపోతే ఆ లగ్జరీ కారును సెకండ్స్లో కొంటారు. అయితే ఈ లగ్జరీ కార్లు సెకండ్స్లో కూడా భారీ ధరను పలుకుతాయి. అయితే ఇటీవల ఓ వ్యక్తి తన లగ్జరీ కారును తక్కువ ధరకే అమ్మేశాడు. ఏదో లక్ష లేదా రెండు లక్షలకు […]
-
Covid vaccine: కరోనా వ్యాక్సిన్తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
Covid vaccine: ఈ మధ్య కాలంలో గుండె పోటులో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. అది కూడా ఎలాంటి సంకేతాలు లేకుండా ఆకస్మికంగా మరణిస్తున్నారు. తింటూ, డ్యాన్స్ వేస్తూ, చదువుతూ ఇలా ఏదో ఒక పని చేస్తున్నవారు ఒక్కసారిగా మృతి చెందుతున్నారు. అయితే ఒకప్పుడు రోజుల్లో ఇలా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం రోజుల్లో అయితే వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది చిన్న వయస్సులోనే ఇలా గుండె పోటుతో మృతి చెందుతున్నారు. అయితే వీటికి ముఖ్య […]
-
Railway: రైల్వే ప్రయాణికులకు గొప్ప శుభవార్త
Railway: దేశంలో ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కొందరు మొదటిగా రైలు ప్రయాణాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ క్రమంలో రైల్వే ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తుంటుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రైల్వే మార్పులు చేస్తుంది. అయితే దూర ప్రయాణాలు వెళ్లే వారు ముందుగా రైలు టికెట్ను బుక్ చేసుకుంటారు. టికెట్ ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం ట్రైన్ స్టార్ట్ కావడానికి ఒక నాలుగు గంటల ముందు కన్ఫర్మ్నేషన్ వస్తుంది. […]
-
DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్..డీకే శివకుమార్ సీఎం అవుతారా?
DK Shivakumar: కర్ణాటక రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాబోయే రెండు, మూడు నెలల్లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టవచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. మరో మంత్రి కేఎన్ రాజన్న కూడా ఇటీవల సెప్టెంబర్ తర్వాత కర్ణాటక రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా వేశారు. ఇక్బాల్ హుస్సేన్ చేసిన ఈ ప్రకటనకు ఇది మరింత ఆజ్యం పోసింది. రామనగరలో […]
-
Toll Charges For Bikes: బైక్లకు టోల్ ట్యాక్స్.. కేంద్రం ఏం చెప్పిందంటే?
Toll Charges For Bikes: దేశంలో ఇప్పటి వరకు వాహనాలకు టోల్ ట్యాక్స్ ఉంది. కానీ టూ వీలర్స్కు మాత్రం టోల్ ఫీజు లేదు. అయితే జులై 15వ తేదీ నుంచి టీ వీలర్స్కు కూడా టోల్ ట్యాక్స్ ఉంటుందని తాజాగా వార్తలు వచ్చాయి. వీటితో పాటు ఆటోలకు కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ట్యాక్స్లు కట్టాలని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇవన్నీ ఫేక్ వార్తలు అని, టూ వీలర్స్కు ఎలాంటి […]
-
Puri Ratha Yatra: ప్రారంభం కానున్న జగన్నాథ రథయాత్ర.. పూరీ చరిత్ర ఏంటో మీకు తెలుసా?
Puri Ratha Yatra: దేశంలో జగన్నాథ రథ యాత్ర చాలా ముఖ్యమైన పవిత్రమైనది. ఒడిశాలోని పూరీలో ఈ రథ యాత్రను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ రథ యాత్రను కేవలం ఒక పండుగగా మాత్రమే కాదు, అపారమైన మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. రథ యాత్ర రోజున, జగన్నాథుడిని, అతని సోదరుడు బలభద్రుడు, అతని సోదరి దేవి సుభద్రతో కలిసి జగన్నాథ ఆలయం నుంచి బయటకు తీసుకువెళ్లి గుండిచా ఆలయానికి తీసుకువెళ్తారు. అక్కడ వారు […]
-
Two-Wheeler Toll Fee : దేశంలో బైక్ లు ఉన్న వారందరికీ షాకింగ్ న్యూస్ చెప్పిన కేంద్రం
Two-Wheeler Toll Fee : భారతదేశంలో బైకర్లకు షాకింగ్ న్యూస్. జాతీయ రహదారుల మీద ప్రయాణించే బైకులకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. జూలై 15, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుందని సమాచారం. చాలా కాలంగా బైక్లకు ఉన్న టోల్ ఫీజు మినహాయింపు దీనితో ముగిసిపోతుంది. ఈ కొత్త టోల్ ఫీజు తీసుకురావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఆదాయం, ట్రాఫిక్ నిర్వహణ […]

-
Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి
-
Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని
-
Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి
-
Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్
-
Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్
-
Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక
-
Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్
-
Sravanthi Chokkarapu: బీచ్లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!
-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల